అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commit suicide in nizamabad | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Sep 30 2016 12:07 PM | Updated on Oct 1 2018 2:36 PM

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

బిక్నూరు: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండలం కాచేపూర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంగెపు బీరయ్య(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారిలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement