కకమిగహర (జపాన్): మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 4–1 గోల్స్తో చైనాపై జయభేరి మోగించింది. 1985లో మొదలైన ఆసియా కప్లో ఇప్పటివరకు చైనాతో 11 మ్యాచ్లు ఆడిన భారత్ ఆ జట్టును ఓడించడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్ తరఫున గుర్జిత్ కౌర్ (19వ ని.), నవజ్యోత్ కౌర్ (32వ ని.), నేహా గోయల్ (49వ ని.), కెప్టెన్ రాణి రాంపాల్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. నేడు (మంగళవారం) జరిగే చివరి పూల్ మ్యాచ్లో భారత్... మలేసియాతో తలపడుతుంది.
ప్రపంచకప్కు భారత్ అర్హత
హమ్మయ్య... ఆసియా కప్ నెగ్గితేనే ప్రపంచకప్కు అర్హతనే భారం తొలగింది. మహిళల జట్టు ప్రపంచకప్కు అర్హత సంపాదించింది. ఆఫ్రికా నేషన్స్ కప్ను దక్షిణాఫ్రికా గెలవడం ద్వారా భారత్కు మార్గం సుగమమైంది. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది లండన్లో జరగనుంది. భారత్ చివరి సారిగా 2010లో ప్రపంచకప్ ఆడింది.
చైనాపై తొలిసారి జయభేరి
Published Tue, Oct 31 2017 12:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement