
బౌలింగ్ ఎంచుకున్న ధోనీ
జింబాబ్వే, భారత్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ కాసేపట్లో ఆరంభంకానుంది.
హరారే: జింబాబ్వే, భారత్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ కాసేపట్లో ఆరంభంకానుంది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఈ మ్యాచ్ ఆరంభంకానుంది. టీమిండియా కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
జట్లు:
భారత్: ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మన్దీప్ సింగ్, మనీశ్ పాండే, చహల్, ఫజల్, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్, ఉనాద్కట్, బుమ్రా, రిషి ధావన్, బరీందర్, జయంత్ యాదవ్
జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), చిబాబా, చిసోరో, మద్జివా, హామిల్టన్ మసకద్జా, పీటర్ మూర్, రిచ్మండ్, సిబాందా, ట్రిపానో, చటారా, చిగుంబురా, ఇర్విన్, మరుమా, వెలింగ్టన్ మసకద్జా, ముపరివ, ముజరబని, సికందర్ రజా, సీన్ విలియమ్స్.