బౌలింగ్ ఎంచుకున్న ధోనీ | 1st odi between India, Zimbabwe | Sakshi
Sakshi News home page

బౌలింగ్ ఎంచుకున్న ధోనీ

Jun 11 2016 12:09 PM | Updated on Sep 4 2017 2:15 AM

బౌలింగ్ ఎంచుకున్న ధోనీ

బౌలింగ్ ఎంచుకున్న ధోనీ

జింబాబ్వే, భారత్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ కాసేపట్లో ఆరంభంకానుంది.

హరారే: జింబాబ్వే, భారత్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ కాసేపట్లో ఆరంభంకానుంది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఈ మ్యాచ్ ఆరంభంకానుంది. టీమిండియా కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

జట్లు:

భారత్: ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మన్‌దీప్ సింగ్, మనీశ్ పాండే, చహల్, ఫజల్, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్, ఉనాద్కట్, బుమ్రా, రిషి ధావన్, బరీందర్, జయంత్ యాదవ్

జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), చిబాబా, చిసోరో, మద్జివా, హామిల్టన్ మసకద్జా, పీటర్ మూర్, రిచ్‌మండ్, సిబాందా, ట్రిపానో, చటారా, చిగుంబురా, ఇర్విన్, మరుమా, వెలింగ్టన్ మసకద్జా, ముపరివ, ముజరబని, సికందర్ రజా, సీన్ విలియమ్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement