ఎన్నికల విధులకు పారితోషికం పెంచండి: టీఎన్జీవో  | Karam Ravindar reddy met Rajat Kumar | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులకు పారితోషికం పెంచండి: టీఎన్జీవో 

Nov 3 2018 1:31 AM | Updated on Nov 3 2018 1:31 AM

Karam Ravindar reddy met Rajat Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పారితోషికం పెంచాలని టీఎన్జీవో నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయలో ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌ నేతృత్వంలోని బృందం కలసి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement