హౌరా-డెహరాడూన్ ల మధ్య నడిచే డూన్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని జఫర్ గంజ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పట్టాలు తప్పిన డూన్ ఎక్స్ప్రెస్
Apr 28 2014 7:20 PM | Updated on Sep 2 2017 6:39 AM
	లక్నో: హౌరా-డెహరాడూన్ ల మధ్య నడిచే డూన్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని జఫర్ గంజ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  
	 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	అంబేద్కర్నగర్ జిల్లా జాఫర్గంజ్ స్టేషన్ సమీపంలో ఘటనలో  8 కోచ్లు పట్టాలు తప్పాయి.  ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
	ప్రమాదం కారణంగా ఉత్తరప్రదేశ్ లోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని రైల్వే అధికారులు తెలిపారు. 
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
