పట్టాలు తప్పిన డూన్ ఎక్స్‌ప్రెస్‌ | Six injured as eight bogies of Howrah-Dehradun Express derail | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన డూన్ ఎక్స్‌ప్రెస్‌

Apr 28 2014 7:20 PM | Updated on Sep 2 2017 6:39 AM

హౌరా-డెహరాడూన్ ల మధ్య నడిచే డూన్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని జఫర్ గంజ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

లక్నో: హౌరా-డెహరాడూన్ ల మధ్య నడిచే డూన్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని జఫర్ గంజ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  
 
అంబేద్కర్‌నగర్ జిల్లా జాఫర్‌గంజ్‌ స్టేషన్ సమీపంలో ఘటనలో  8 కోచ్‌లు పట్టాలు తప్పాయి.  ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
 
ప్రమాదం కారణంగా ఉత్తరప్రదేశ్ లోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని రైల్వే అధికారులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement