మళ్లీ పెరిగిన పెట్రో ధరలు | Petrol Diesel Price Hike | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

Apr 4 2016 10:25 PM | Updated on Sep 3 2017 9:12 PM

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోమారు పెట్రోల్ బాంబు పేల్చింది.

న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యావసర ధరల పెంపుతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోమారు పెట్రో బాంబు పేల్చింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 2.19 పైసలు పెంచగా, లీటరు డీజిల్ ధర 98 పైసలు పెరిగింది. పెంచిన పెట్రోల్ కొత్త ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్ ధర పెంచేందుకు ఆయిల్ కంపెనీలకు అనుమతినిచ్చి ప్రజలపై ప్రభుత్వం భారం మోపింది. దీంతో పెట్రోల్ వాహనదారులందరిపై పెనుభారం పడనుంది. పెట్రోల్ ధరల పెంపుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement