న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు పనితీరుపై 72 శాతం మంది భారతీయులు సంతృప్తి వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విజయవంతం అయిందని 55 శాతం మంది భావిస్తున్నారు. అయితే, మోదీ ప్రభుత్వం తీరు ‘పని తక్కువ, ప్రచారం ఎక్కువ’ అన్నట్లుగా ఉందని 45 శాతం మంది అభిప్రాయపడగా, అందులో వాస్తవం లేదని 43 శాతం మంది తేల్చిచెప్పారు.
హిందీ న్యూస్ చానెల్ ‘న్యూస్ నేషన్’ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మోదీ ప్రభుత్వ పనితీరుపై 18 శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ గద్దెనెక్కిన తర్వాత భారత్ ప్రతిష్ట అంతర్జాతీయంగా బాగా పెరిగిందని 77 శాతం మంది అభిప్రాయపడ్డారు.
మోదీ పాలన ఓకే.. 72 శాతం మంది సంతృప్తి!
Published Wed, Nov 26 2014 1:08 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా గంగమ్మ జాతర..
ఉప్పు తగ్గించండిరా బాబోయ్! ఏటా 25 లక్షలమందికి ముప్పు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ ఫుల్ క్లారిటీ
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామా
వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
Aishwarya Rajesh: సోయగంతో కవ్విస్తున్న ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
తాడిపత్రి ఘటనలకు పోలీసులు బాధ్యత వహించాలి- YSRCP నేతలు
ఆగిపోయిన సూర్య & సుధా కొంగర కొత్త సినిమా
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు
డార్లింగ్ లైఫ్లోకి స్పెషల్ పర్సన్?.. ఆసక్తికర పోస్ట్ (ఫొటోలు)
తప్పక చదవండి
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement