బోయినపల్లిలో యువతి అదృశ్యం | The disappearance of a young woman in boyinapalli | Sakshi
Sakshi News home page

బోయినపల్లిలో యువతి అదృశ్యం

Aug 1 2016 5:47 PM | Updated on Sep 4 2018 5:21 PM

సేల్స్‌గర్ల్‌గా విధులు నిర్వహిస్తున్న యువతి ఇంటి నుంచి బయటికి వెళ్ళి అదృశ్యమైన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సేల్స్‌గర్ల్‌గా విధులు నిర్వహిస్తున్న యువతి ఇంటి నుంచి బయటికి వెళ్ళి అదృశ్యమైన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. బోయిన్‌పల్లి మారుతీనగర్‌లో నివాసం ఉండే ఎస్‌కే.రహానాబేగం కూతురు ఎస్‌కే. ఫర్ధీనా బేగం(19) ఓ ప్రై వేటుకంపనీలో సేల్స్‌గర్ల్‌గా విధులు నిర్వహిస్తోంది. గత నెల 24న సేల్స్ కలేక్షన్ కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగిరాలేదు. స్నేహితులు, బంధువుల ఇండ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement