రైతుల పరిహారం రూ.5లక్షలకు పెంచుతూ జీవో | telangana government issued go for farmers | Sakshi
Sakshi News home page

రైతుల పరిహారం రూ.5లక్షలకు పెంచుతూ జీవో

Sep 22 2015 9:06 PM | Updated on Oct 1 2018 2:36 PM

తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ రాష్ట్ర సర్కార్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ : తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ రాష్ట్ర సర్కార్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం పెంచిన పరిహారం ఈ నెల 19 నుంచి వస్తుందంటూ అధికారికంగా జీవో జారీ చేశారు. పరిహారం రూ.5లక్షలు, రుణాలు తీర్చేందుకు మరో లక్ష రూపాయలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement