రైతుల పరిహారం రూ.5లక్షలకు పెంచుతూ జీవో | telangana government issued go for farmers | Sakshi
Sakshi News home page

రైతుల పరిహారం రూ.5లక్షలకు పెంచుతూ జీవో

Sep 22 2015 9:06 PM | Updated on Oct 1 2018 2:36 PM

తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ రాష్ట్ర సర్కార్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ : తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ రాష్ట్ర సర్కార్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం పెంచిన పరిహారం ఈ నెల 19 నుంచి వస్తుందంటూ అధికారికంగా జీవో జారీ చేశారు. పరిహారం రూ.5లక్షలు, రుణాలు తీర్చేందుకు మరో లక్ష రూపాయలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement