పాలేరు ఎన్నికల పరిశీలకుడిగా శ్రీపళని స్వామి | Swami sripalani observer Paleru by election | Sakshi
Sakshi News home page

పాలేరు ఎన్నికల పరిశీలకుడిగా శ్రీపళని స్వామి

Apr 27 2016 7:53 PM | Updated on Sep 4 2018 5:21 PM

పాలేరు ఉప ఎన్నికల పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీపళని స్వామిని నియమించారు.

పాలేరు ఉప ఎన్నికల పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీపళని స్వామిని నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన తమిళనాడు రాష్ట్ర కోళ్ల పరిశ్రమ అభివృద్ధి సహకార కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement