'ఇది ప్రభుత్వమా లేక ప్రైవేట్ కంపెనీనా?' | Nagam Janardhan Reddy fires on KCR Government | Sakshi
Sakshi News home page

'ఇది ప్రభుత్వమా లేక ప్రైవేట్ కంపెనీనా?'

Mar 25 2016 4:29 PM | Updated on Sep 4 2018 5:07 PM

'పాలమూరును ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రాణహిత ప్రాజెక్ట్ అంచనాలు పెంచి పాత కాంట్రాక్టర్లకే ఇచ్చారు. ఇది ప్రభుత్వమా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా.. అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది' అని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్ : 'పాలమూరును ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రాణహిత ప్రాజెక్ట్ అంచనాలు పెంచి పాత కాంట్రాక్టర్లకే ఇచ్చారు. ఇది ప్రభుత్వమా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా.. అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది' అని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు. పశుసంపదను కూడా కాపాడలేని అసమర్ధ నాయకుడు రాష్ట్రాన్ని  పాలిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ అసలు సిసలైన తెలంగాణవాదేనా.. కాదా ప్రశ్నించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement