మూడేళ్లలో ఏం మారలేదు: చాడ | Chada Venkata Reddy commented over KCR | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో ఏం మారలేదు: చాడ

May 25 2017 2:10 AM | Updated on Aug 15 2018 9:30 PM

మూడేళ్లలో ఏం మారలేదు: చాడ - Sakshi

మూడేళ్లలో ఏం మారలేదు: చాడ

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా రాష్ట్ర పరిస్థితి, ప్రజల స్థితిగతుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా రాష్ట్ర పరిస్థితి, ప్రజల స్థితిగతుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.

బుధవారం సీపీఐ నగరకౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానాల్ని కూడా అమలు చేయకుండా సీఎం కేసీఆర్‌ ప్రజలను మభ్యపెట్టడానికి రోజుకో ప్రకటన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement