దొంగలముఠా అరెస్ట్: కిలో బంగారం స్వాధీనం | robbery gang arrested in warangal | Sakshi
Sakshi News home page

దొంగలముఠా అరెస్ట్: కిలో బంగారం స్వాధీనం

Jul 24 2015 2:17 PM | Updated on Aug 30 2018 5:27 PM

దొంగలముఠా అరెస్ట్: కిలో బంగారం స్వాధీనం - Sakshi

దొంగలముఠా అరెస్ట్: కిలో బంగారం స్వాధీనం

తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 33 లక్షల విలువైన ఒక కిలో 160 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, ఒక సాంత్రో కారు స్వాధీనం చేసుకున్నారు. వారిపై హైదరాబాద్ లో ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, అంబర్‌పేట్, సరూర్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, నల్లకుంట పోలీస్ స్టేషన్లతో పాటు.. ఖమ్మం, సత్తుపల్లి , విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement