టీడీపీ, బీజేపీ రెండూ మోసగించాయి | ysrcp leader botsa satyanarayana take on tdp, bjp | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీ రెండూ మోసగించాయి

Jul 31 2016 4:14 PM | Updated on Mar 29 2019 9:31 PM

టీడీపీ, బీజేపీ రెండూ మోసగించాయి - Sakshi

టీడీపీ, బీజేపీ రెండూ మోసగించాయి

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ రెండూ మోసగించాయని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ రెండూ మోసగించాయని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బీజేపీ, టీడీపీ వైఖరికి నిరసనగా 2వ తేదీన జరిగే బంద్లో పార్టీలకతీతంగా అందరూ పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.

విజయవాడలో దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యని బొత్స మండిపడ్డారు. సదావర్తి భూములపై చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, అవినీతిని అడ్డుకుంటోందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement