ట్యాంక్ బండ్ పై గిరిజనుల ధర్నా | tribals dharna over reservations | Sakshi
Sakshi News home page

ట్యాంక్ బండ్ పై గిరిజనుల ధర్నా

Aug 9 2016 12:54 PM | Updated on Sep 4 2017 8:34 AM

ట్యాంక్ బండ్‌ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం గిరిజనులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్‌: ట్యాంక్ బండ్‌ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం గిరిజనులు ఆందోళనకు దిగారు. విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు రిజర్వేషన్లను 6 నుంచి 12 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 మంది విద్యార్థులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement