జైలు నుంచి ఇద్దరు దొంగల పరారీ | Thieves escaped from karimnagar jail | Sakshi
Sakshi News home page

జైలు నుంచి ఇద్దరు దొంగల పరారీ

Sep 10 2016 6:41 AM | Updated on Aug 28 2018 7:30 PM

కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు.

కరీంనగర్:
కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు. వీరి కోసం కరీంనగర్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జైలు నుంచి పరారైన వారు మహారాష్ట్ర పార్సీ గ్యాంగ్కు చెందిన జితేందర్, యోగేశ్లుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement