జైలు నుంచి ఇద్దరు దొంగల పరారీ | Thieves escaped from karimnagar jail | Sakshi
Sakshi News home page

జైలు నుంచి ఇద్దరు దొంగల పరారీ

Sep 10 2016 6:41 AM | Updated on Aug 28 2018 7:30 PM

కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు.

కరీంనగర్:
కరీంనగర్ జైలు నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు. వీరి కోసం కరీంనగర్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జైలు నుంచి పరారైన వారు మహారాష్ట్ర పార్సీ గ్యాంగ్కు చెందిన జితేందర్, యోగేశ్లుగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement