చెరువులో పడి విద్యార్థి మృతి | Teenager drowns in pond and died | Sakshi
Sakshi News home page

చెరువులో పడి విద్యార్థి మృతి

Sep 25 2016 4:18 PM | Updated on Apr 7 2019 4:36 PM

డుంబ్రీగూడ మండలం అరకు సంతబయలు వద్ద ఎన్‌ఆర్‌జీఎస్ చెరువులో పడి బంగారు రవీంద్ర ప్రసాద్(13) అనే విద్యార్థి మృతిచెందాడు.

డుంబ్రీగూడ (విశాఖపట్నం జిల్లా): డుంబ్రీగూడ మండలం అరకు సంతబయలు వద్ద ఎన్‌ఆర్‌జీఎస్ చెరువులో పడి బంగారు రవీంద్ర ప్రసాద్(13) అనే విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. ప్రసాద్ స్థానికంగా ఉన్న అరకు హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement