సాయిరెడ్డిపల్లి గ్రామస్తుల ఆందోళన | Sai reddypalli villagers protest | Sakshi
Sakshi News home page

సాయిరెడ్డిపల్లి గ్రామస్తుల ఆందోళన

Sep 27 2016 10:20 AM | Updated on Sep 4 2017 3:14 PM

తమ గ్రామాన్ని ఇంగతుర్తి మండలంలో కలిపే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ప్రజలు ఆందోళనకు దిగారు.

తమ గ్రామాన్ని ఇంగతుర్తి మండలంలో కలిపే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రజలు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని యధాతథంగా ఉంచాలని వారు కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement