తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ | Robbery in Gajwel | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ

May 28 2016 3:44 PM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు వరుసగా మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్‌లోని సిరి ఎన్‌క్లేవ్‌లో శనివారం వెలుగుచూసింది.

గజ్వేల్ (మెదక్) : తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు వరుసగా మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్‌లోని సిరి ఎన్‌క్లేవ్‌లో శనివారం వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న మూడు ఇళ్లలో దొంగలు పడి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 30 వేల నగదుతో పాటు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement