ముద్రగడ హెల్త్ బులెటిన్ విడుదల | mudragada health bulletin released | Sakshi
Sakshi News home page

ముద్రగడ హెల్త్ బులెటిన్ విడుదల

Jun 19 2016 12:39 PM | Updated on Jul 30 2018 7:57 PM

కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దంపతులు అహారం తీసుకోకపోవటం మూలంగా నీరసంగా ఉన్నారని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు.

రాజమండ్రి: కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దంపతులు అహారం తీసుకోకపోవటం మూలంగా నీరసంగా ఉన్నారని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. 11  రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడకు ఫ్లూయిడ్స్ ఎక్కించే విషయంలో ఇతర వైద్యుల సలహాలు సైతం తీసుకుంటున్నామని వారు వెల్లడించారు. రెండు గంటలకు ఒకసారి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ముద్రగడ ఆరోగ్య వివరాలను తెలుపుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ముద్రగడ బీపీ 140/90 గా ఉండగా, ఆయన భార్య పద్మావతి బీపీ 100/70 ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement