లక్సెట్టిపేట మండలం చందారంలో ఆకుల రమేష్(33) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
లక్సెట్టిపేట మండలం చందారంలో ఆకుల రమేష్(33) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ భార్య 5 నెలల క్రితం చనిపోయింది. ఈ బాధతో మానసికవేదనకు గురై ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.