మహానందిలో గోశాల ప్రారంభం | goshala open in mahanandi | Sakshi
Sakshi News home page

మహానందిలో గోశాల ప్రారంభం

Apr 29 2017 10:39 PM | Updated on Jul 11 2019 8:38 PM

మహానందిలో గోశాల ప్రారంభం - Sakshi

మహానందిలో గోశాల ప్రారంభం

మహానంది క్షేత్రంలో సుమారు రూ. 15లక్షలతో నిర్మించిన గోశాలను శనివారం.. హైదరాబాద్‌కు చెందిన మాజీ శాసనసభ్యులు వెంకటేశ్‌గౌడు, కార్పొరేటర్‌ శ్రీశైలం గౌడులు ప్రారంభించారు.

మహానంది: మహానంది క్షేత్రంలో సుమారు రూ. 15లక్షలతో నిర్మించిన గోశాలను శనివారం.. హైదరాబాద్‌కు చెందిన మాజీ శాసనసభ్యులు వెంకటేశ్‌గౌడు, కార్పొరేటర్‌ శ్రీశైలం గౌడులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  మహానంది అధికారులు, సిబ్బంది కోరిక మేరకు గోశాలను నిర్మించేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. గోశాల ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ శంకర వరప్రసాద్‌ ఆధ్వర్యంలో మహాలక్ష్మియాగాన్ని నిర్వహించారు. మహానంది క్షేత్రంలో గోశాలను నిర్మించడం శుభప్రదమని వేదపండితులు రవిశంకర అవధాని అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement