ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. | Five injured in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ..

May 29 2016 10:13 AM | Updated on Aug 30 2018 4:07 PM

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేము ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనగా ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

-  ఐదుగురికి గాయాలు
పూతలపట్టు

 చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేము ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనగా ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. చిత్తూరు వైపు వెళుతున్న బస్సు స్టేజీ వద్ద ఆపుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. గాయపడిన ప్రయాణికులకు పూతలపట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement