ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి | Engineering student killed in suspicious | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి

Jun 24 2016 9:57 AM | Updated on Mar 28 2018 11:26 AM

ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం కొండాపూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది.

ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం కొండాపూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. స్థానిక సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్న అఖిల్‌కుమార్(18) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కళాశాల యాజమాన్యం ఈ విషయం బయటకు పొక్కకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి మృతి వెనుక ర్యాగింగే కారణమా అనే కోణంలో పోలీసులు దృష్టి సారిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement