పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ బుధవారం మేకల అభినవ్ స్టేడియంలో జరిగాయి. 800 మంది అభ్యర్థులు ఈవెంట్స్లో పాల్గొన్నారు.
కొనసాగుతున్న కానిస్టేబుల్ ఈవెంట్స్
Jul 21 2016 1:09 AM | Updated on Mar 19 2019 9:23 PM
నల్లగొండ : పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ బుధవారం మేకల అభినవ్ స్టేడియంలో జరిగాయి. 800 మంది అభ్యర్థులు ఈవెంట్స్లో పాల్గొన్నారు. అభ్యర్థులు అస్వస్తతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి పలు సూచనలు చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ బాటిళ్లను, తాగునీటిని అందుబాటులో ఉంచారు. ఈవెంట్స్ను ఎస్పీ దగ్గర ఉండి పర్యవేక్షించారు.
Advertisement
Advertisement