శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లిపేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది.
	పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లిపేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్పందన అనే పదేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేసి చంపాయి. పొలంలో ఉన్న వారికి ఉదయం టీ తీసుకెళ్తుండగా స్పందనపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
