లాభాల ప్రారంభం: తీవ్ర ఊగిసలాట

Sensex Surges Over 200 Points and Volatality  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో  ప్రారంభమైనాయి.  కానీ అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో  తీవ్ర ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. ఆరంభంలో200 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్‌   వెంటనే  లాభాలను కోల్పోయాయి.   7 పాయింట్ల లాభాలకు పరిమితమైంది. మళ్లీ పుంజుకుని సెన్సెక్స్‌  33, 453 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ కూడా 34 పాయింట్ల లాభంతో 10,063 వద్ద కొనసాగుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top