రెండేళ్లలో భారత్‌ 8 శాతం వృద్ధి | Niti Aayog: India to enter 8 per cent growth trajectory in 2-3 years | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో భారత్‌ 8 శాతం వృద్ధి

Apr 29 2017 1:15 AM | Updated on Sep 5 2017 9:55 AM

భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధి బాట పడుతుందని నీతీ ఆయోగ్‌ భావిస్తోంది.

మూడేళ్ల చర్యల ముసాయిదాలో నీతి అయోగ్‌
న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధి బాట పడుతుందని నీతీ ఆయోగ్‌ భావిస్తోంది. ఈ పరిస్థితి వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని కూడా నీతీ ఆయోగ్‌ విశ్లేషించింది.  కొత్తగా ఆవిష్కరించిన తన మొట్టమొదటి మూడేళ్ల చర్యల ముసాయిదా అజెండాలో నీతీ ఆయోగ్‌ ఈ కీలక అంశాలను పొందుపరిచింది. ఆదివారం నాడు తన 208 పేజీల అజెండాను ముఖ్యమంత్రులకు సర్క్యు యలేట్‌ చేసింది.  పన్ను, వ్యవసాయం, పాలనా పరమైన అంశాలకు సంబంధించి సంస్కరణలను వేగవంతం చేయాలని ముసాయిదాలో సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement