జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రు బైక్ ర్యాలీ | ysrcp mla jyothula nehru Massive Bike Rally in jaggampet to kakinada | Sakshi
Sakshi News home page

జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రు బైక్ ర్యాలీ

Dec 5 2014 8:37 AM | Updated on Oct 1 2018 4:26 PM

రైతు రుణ మాఫీ అమలు కోసం వైఎస్ఆర్ సీపీ ఆ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు సమాయత్తం అవుతోంది.

కాకినాడ : రైతు రుణ మాఫీ అమలు కోసం వైఎస్ఆర్  సీపీ ఆ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు సమాయత్తం అవుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుంచి భారీ బైక్ ర్యాలీతో కాకినాడ కలెక్టరేట్ వద్దకు చేరుకోనున్నారు. అలాగే ధర్నాలో పాల్గొనేందుకు పార్టీ నేతలు, రైతులు, డ్వాక్రా మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement