నడకదారి భక్తుల దర్శన టోకెన్లు నిలిపివేత | TTD limits Alipiri walkers pathsudarshan tokens, says JEO | Sakshi
Sakshi News home page

నడకదారి భక్తుల దర్శన టోకెన్లు నిలిపివేత

Nov 4 2014 8:30 AM | Updated on Sep 2 2017 3:51 PM

తిరుమలలో నడకదారి భక్తులకు ఇకపై శుక్ర, శని, ఆదివారాల్లో దర్శన టోకెన్లను టీటీడీ నిలిపి వేయనుంది

తిరుమల : తిరుమలలో నడకదారి భక్తులకు ఇకపై శుక్ర, శని, ఆదివారాల్లో దర్శన టోకెన్లను టీటీడీ నిలిపి వేయనుంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు కాలిబాట భక్తులకు టోకెన్లను కేటాయించమని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. దీనిపై నడక దారి భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement