న్యాయవాది ఇంట్లో చోరీ | theft in lawyer house in YSR District | Sakshi
Sakshi News home page

న్యాయవాది ఇంట్లో చోరీ

Oct 26 2015 1:41 PM | Updated on Sep 3 2017 11:31 AM

దసరా పండగకు బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో భారీ చోరీకి గురైన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని ఓం శాంతినగర్‌లో చోటుచేసుకుంది.

వైఎస్సార్ జిల్లా: దసరా పండగకు బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో భారీ చోరీకి గురైన ఘటన వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని ఓం శాంతినగర్‌లో చోటుచేసుకుంది.

కాలనీకి చెందిన న్యాయవాది శివగామిని దసరా పండుగకు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేసి ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు నిర్ధరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement