తాటి చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతి | The worker fell from a palm tree in the dead | Sakshi
Sakshi News home page

తాటి చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతి

Feb 1 2016 12:28 PM | Updated on May 3 2018 3:17 PM

కల్లు గీయడానికి చెట్టుపైకి ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు అక్కడి నుంచి పడి మృతిచెందాడు.

కల్లు గీయడానికి చెట్టుపైకి ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు అక్కడి నుంచి పడి మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం ఇరువాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అప్పయ్య(45) కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఈ రోజు ఉదయం కల్లు గీయడం కోసం చెట్టు ఎక్కి అక్కడి నుంచి పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొన దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement