వినాయకుడి ఊరేగింపు సందర్భంగా విద్యుత్షాక్కు గురై ఓ బాలుడు మృతి చెందాడు.
వినాయకుడి ఊరేగింపు సందర్భంగా విద్యుత్షాక్కు గురై ఓ బాలుడు మృతి చెందాడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గంగన్నపాడులో శుక్రవారం వినానయకుడి నిమజ్జనం కార్యక్రమం జరిగింది. ఊరేగింపు సందర్భంగా తెగి పడిన వైరు తాకి పాతినవలస నాగరాజు (13) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నాగరాజు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం శనివారం ఉదయం బాడంగి పీహెచ్సీకి తరలించారు.