వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్ల దాడి | TDP workers attacked YSRCP activists | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్ల దాడి

Nov 28 2015 7:27 PM | Updated on May 25 2018 9:20 PM

అవుకు మండలం చెర్లో పల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు.

కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అవుకు మండలం చెర్లోపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో ఆరుగురు  వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement