క్రికెట్ ఆడుతూ విద్యార్థి మృతి | student killed when he played cricket | Sakshi
Sakshi News home page

క్రికెట్ ఆడుతూ విద్యార్థి మృతి

Feb 15 2015 4:19 PM | Updated on Nov 9 2018 4:36 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని పేకేరులో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.

పేకేరు(ప.గో):పశ్చిమగోదావరి జిల్లాలోని పేకేరులో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా  విషాదాన్ని నింపింది. కొంతమందితో కలిసి టెన్త్ చదువుతున్న సుబ్రహ్మణ్యం క్రికెట్ ఆడుతున్నాడు.

 

ఆ క్రమంలోనే విద్యార్థి బంతి కోసం పరుగెడుతూ తుదిశ్వాస విడిచారు. మృతుడు పెనుగొండకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement