మడకశిర:
అనంతపురం జిల్లా మడకశిర అంబేడ్కర్ కూడలిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఆస్తివివాదాల నేపథ్యంలో ఒక వ్యక్తి తన తండ్రిని హత్య చేశాడు. శివకుమార్ అనే వ్యక్తి తన తండ్రి లింగప్పను బండరాయితో కొట్టి చంపాడు. హత్య చేసిన అనంతరం శివకుమార్ మడకశిర పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
తండ్రిని హత్యచేసిన తనయుడు
Oct 1 2017 10:50 AM | Updated on Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement