పుట్టపర్తిలో యూత్ కాంక్లేవ్ ప్రారంభం | Sathya Sai world youth festival begins in Puttaparthi | Sakshi
Sakshi News home page

పుట్టపర్తిలో యూత్ కాంక్లేవ్ ప్రారంభం

Jul 12 2016 9:30 AM | Updated on Sep 4 2017 4:42 AM

'లవ్ హ్యుమన్.. సర్వ్ హ్యూమన్’ అనే థీమ్‌తో పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ సమ్మేళనాన్ని కేంద్రమంత్రి పియూష్ గోయల్ మంగళవారం ప్రారంభించారు.

అనంతపురం : 'లవ్ హ్యుమన్.. సర్వ్ హ్యూమన్’ అనే థీమ్‌తో పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ సమ్మేళనాన్ని కేంద్రమంత్రి పియూష్ గోయల్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. కాగా మూడురోజుల పాటు జరగనున్న ఈ యూత్ కాంక్లేవ్కు 69 దేశాలనుంచి సుమారు 3వేలమంది విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. మరోవైపు ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో  యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement