చంద్రబాబు, కెసిఆర్ ఒకరి తరువాత ఒకరు... | Pressmeets of Chandrababu and KCR | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, కెసిఆర్ ఒకరి తరువాత ఒకరు...

Aug 17 2014 3:21 PM | Updated on Aug 15 2018 9:22 PM

చంద్రబాబు, కెసిఆర్ ఒకరి తరువాత ఒకరు... - Sakshi

చంద్రబాబు, కెసిఆర్ ఒకరి తరువాత ఒకరు...

గవర్నర్ నరసింహన్తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను వెల్లడించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరి తరువాత ఒకరు ఈ సాయంత్రం విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను వెల్లడించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరి తరువాత ఒకరు ఈ సాయంత్రం విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు. గవర్నర్ సమక్షంలో వీరిద్దరూ ఈరోజు మధ్యాహ్నం 12.10 నుంచి 12.40 వరకూ ఏకాంతంగా సమావేశమయిన విషయం తెలిసిందే.

కెసిఆర్ ఈ సాయంత్రం 4 గంటలకు  ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు  సాయంత్రం 6 గంటలకు  ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. గవర్నర్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన, వీరిద్దరూ అంగీకరించిన  అంశాలను ఇద్దరూ మీడియాకు తెలుపుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement