ఆశాకార్యకర్తలను ఆదుకోండన్నా.. | Please Help For Aasha Workers In EastGodavari | Sakshi
Sakshi News home page

ఆశాకార్యకర్తలను ఆదుకోండన్నా..

Aug 14 2018 7:36 AM | Updated on Aug 14 2018 7:36 AM

Please Help For Aasha Workers In EastGodavari - Sakshi

తూర్పుగోదావరి :‘ఆశాకార్యకర్తలను ఆదుకోండన్నా’ అంటూ తాటిపాకకు చెందిన ఆశాకార్య ముదపాక విజయ జగన్‌ను కోరింది. పాదయాత్రలో గ్రామానికి వచ్చిన జగన్‌ను కలుసుకుని.. కష్టపడి పని చేస్తున్న తమకు పనికి తగ్గ వేతనం పేరుతో నెలకు కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయింది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆశాకార్యకర్తలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement