రాష్ట్ర విభజనపై ‘సుప్రీం’లో ఎంపీ మేకపాటి పిటిషన్! | Mekapati rajamohan reddy file petition in Supreme court against State bifurcation | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనపై ‘సుప్రీం’లో ఎంపీ మేకపాటి పిటిషన్!

Feb 19 2014 3:59 AM | Updated on Oct 16 2018 3:40 PM

రాష్ట్ర విభజనపై ‘సుప్రీం’లో ఎంపీ మేకపాటి పిటిషన్! - Sakshi

రాష్ట్ర విభజనపై ‘సుప్రీం’లో ఎంపీ మేకపాటి పిటిషన్!

ప్రజాస్వామిక, రాజ్యాంగ విధానాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామిక, రాజ్యాంగ విధానాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ మేకపాటి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement