నేటి ముఖ్యాంశాలు | Major Events On May 11th 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

May 11 2020 6:54 AM | Updated on May 11 2020 6:56 AM

Major Events On May 11th 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
► విశాఖ గ్యాస్ లీక్ సంఘటన, సహాయక చర్యలపై..
► నేడు ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్ వీడియోకాన్ఫరెన్స్

► ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న దుకాణాలు
► కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి తెరుచుకోనున్న దుకాణాలు
► ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరుచుకోనున్న దుకాణాలు
► కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ఆంక్షలు యథాతథం

తెలంగాణ:
► తెలంగాణలో నేటి నుంచి ప్లాస్మా థెరపీకి సన్నాహాలు
► ఇప్పటికే ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన 15 మంది

► నేటి నుంచి ఆయిల్ ట్యాంకర్ల లారీ ఓనర్స్ సమ్మె
► ట్రాన్స్‌పోర్టర్స్‌ రవాణా చార్జీల్లో 80 శాతం కోత విధించిన హెచ్‌పిసిఎల్
► రవాణా కాంట్రాక్టర్ల మూకుమ్మడి సమ్మె
► సూర్యాపేట నుంచి వెళ్లే 500 ఆయిల్ ట్యాంకర్ల నిలిపివేత
► ప్రధానంగా సింగరేణికి సరఫరా నిలిపివేత

జాతీయం:
► నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
► కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై చర్చించనున్న ప్రధాని మోదీ
► ఐదోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌, అందరు సీఎంలకు మాట్లాడే అవకాశం

 నేటితో 48వ రోజుకు చేరిన లాక్‌డౌన్
► కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్

అంతర్జాతీయం: 
  ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41.77 లక్షలు దాటింది. 
  ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.83 లక్షల మంది మృతి చెందారు.
  ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 14.87 లక్షల మంది కోలుకున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement