నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 20th April | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Apr 20 2020 6:22 AM | Updated on Apr 20 2020 6:24 AM

Major Events On 20th April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:

►  ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 647కి చేరింది. 
►  కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 67 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
►  ఏపీలో ప్రస్తుతం 565 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.‌

తెలంగాణ
 తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 858కి చేరింది. 
 తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 21 మంది మృతి చెందారు.
 తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు.‌
 తెలంగాణలో ప్రస్తుతం 651 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

► ‘కరోనా’ చికిత్సకు కొత్త ఆస్పత్రి
► తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌..
► నేడు గచ్చిబౌలి స్టోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ప్రారంభం

జాతీయం:
►  దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,116 కి చేరింది. 
 దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 519 మంది మృతి చెందారు.
 దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 2,302 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
 దేశంలో ప్రస్తుతం 13,295 కేసులుగ యాక్టివ్‌గా ఉన్నాయి.

 నేటి నుంచి పని చేయనున్న లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లు

అంతర్జాతీయం:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 210 దేశాలకు విస్తరించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు దాటింది. 
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.64 లక్షల మంది మృతి చెందారు.
ప్రపంచవ్యాప్తంగా 6.24 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement