నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 19th April | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Apr 19 2020 6:36 AM | Updated on Apr 19 2020 6:37 AM

Major Events On 19th April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:

 ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 603కి చేరింది.
► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 16 మంది మృతి చెందారు.
► ఏపీలో కరోనా నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
► ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 545 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

► నేడు బెజవాడలో మాంసం దుకాణాలు బంద్‌

తెలంగాణ:
 తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809 చేరింది.
►  తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 18 మంది మృతి
►  తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్‌ ఆయ్యారు.
 తెలంగాణలో ప్రస్తుతం 605 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జాతీయం:
 దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,378 నమోదైంది.
►  దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 480 మంది మృతి చెందారు.
 దేశవ్యాప్తంగా 1,992 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు.

అంతర్జాతీయం:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23.08 లక్షలు దాటింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1.58 లక్షల మంది మృతి చెందారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి 5.90 లక్షల మంది కోలుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement