నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 19th April | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Apr 19 2020 6:36 AM | Updated on Apr 19 2020 6:37 AM

Major Events On 19th April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:

 ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 603కి చేరింది.
► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 16 మంది మృతి చెందారు.
► ఏపీలో కరోనా నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
► ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 545 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

► నేడు బెజవాడలో మాంసం దుకాణాలు బంద్‌

తెలంగాణ:
 తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809 చేరింది.
►  తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 18 మంది మృతి
►  తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్‌ ఆయ్యారు.
 తెలంగాణలో ప్రస్తుతం 605 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జాతీయం:
 దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,378 నమోదైంది.
►  దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 480 మంది మృతి చెందారు.
 దేశవ్యాప్తంగా 1,992 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు.

అంతర్జాతీయం:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23.08 లక్షలు దాటింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1.58 లక్షల మంది మృతి చెందారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి 5.90 లక్షల మంది కోలుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement