సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నగరంలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు, రాష్ర్ట మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, డాక్టర్ నారాయణ, పరిటాల సునీత, అచ్చన్నాయుడు, మృణాళిని, పల్లె రఘునాథ్ హాజరవుతున్నారు.
* ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
* ఉదయం 11.00 గంటలకు ఎంవీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణమండపం సర్కిల్ వద్ద సామూహిక మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
* మధ్యాహ్నం 12.30గంటలకు కైలాసగిరి చేరుకుంటారు.అక్కడ జరిగే కార్తీక వనమహోత్సవంలో పాల్గొంటారు. సుమారు రెండుగంటల పాటు అక్కడే గడుపు తారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి సహఫంక్తి భోజనాలు చేస్తారు.
* మధ్యాహ్నం 3.00 గంటలకు కలెక్టరేట్లో అధికారులతో తుపాను నష్ట అంచనాలు..పరిహారం పంపిణీపై సమీక్ష నిర్వహిస్తారు.
* సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొంటారు.
* సాయంత్రం 5.30 గంటలకు గురజాడ కళాక్షేత్రంలో క్రిస్టియన్ సంఘాలు ఏర్పాటు చేసిన థాంక్స్ టు గివింగ్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సంఘాలు సీఎంను సత్కరించనున్నాయి.
* సాయంత్రం 6.00 గంటలకు ఆర్కే బీచ్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘రెజువనేషన్ విశాఖ’ పేరిట నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొంటారు.
* సాయంత్రం 6.40 గంటలకు వుడాపార్కులో సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి సన్మాన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం వారితో కలిసి సహఫంక్తి భోజనాలు చేస్తారు.
* రాత్రి 8.30 గంటలకు వుడాపార్కు నుంచి బయల్దేరి ఎయిర్పోర్టు చేరుకుంటారు.
* రాత్రి 9.00 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు.
సీఎం పర్యటన ఇలా..
Published Mon, Nov 17 2014 4:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement