అది సీఎం కుట్రే : వైఎస్ఆర్సిపి లీగల్సెల్ కన్వీనర్ | It is conspiracy of Kiran Kumar Reddy: YSRCP Legal Cell convenor | Sakshi
Sakshi News home page

అది సీఎం కుట్రే : వైఎస్ఆర్సిపి లీగల్సెల్ కన్వీనర్

Oct 13 2013 3:58 PM | Updated on Jul 29 2019 5:31 PM

వైఎస్ఆర్ సిపి తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతివ్వకపోవడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రేనని ఆ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణ రెడ్డి ఆరోపించారు.

అనంతపురం: వైఎస్ఆర్ సిపి తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతివ్వకపోవడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రేనని ఆ పార్టీ  లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణ రెడ్డి ఆరోపించారు. సమైక్యాంధ్రకు కట్టుబడ్డ ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు.

జగన్‌ నేతృత్వంలో సమైక్యాంధ్ర కోసం పోరాటాలు ఉధృతంగా సాగుతాయని ఆయన చెప్పారు. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement