'ఒక వారం అమెరికాలో పర్యటిస్తా' | I will travel one week in America: Palle Raghunatha Reddy | Sakshi
Sakshi News home page

'ఒక వారం అమెరికాలో పర్యటిస్తా'

Jun 26 2014 3:00 PM | Updated on Apr 4 2019 3:25 PM

పల్లె రఘునాథ రెడ్డి - Sakshi

పల్లె రఘునాథ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని  సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ప్రవాస భారతీయుల సహకారాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రం కోసం ఆర్థిక వనరులు సమీకరిస్తామని చెప్పారు. ఇందుకోసం ఒక వారంపాటు అమెరికాలో పర్యటిస్తానని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement