నేడు ఏపీ సభల్లో గవర్నర్ ప్రసంగం | Governor Narasimhan to speech in AP Assembly sessions today | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ సభల్లో గవర్నర్ ప్రసంగం

Jun 21 2014 5:37 AM | Updated on Jul 29 2019 6:58 PM

నేడు ఏపీ సభల్లో గవర్నర్ ప్రసంగం - Sakshi

నేడు ఏపీ సభల్లో గవర్నర్ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ శాసన సభ,మండలి సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం ప్రసంగించనున్నారు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ,మండలి సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం ప్రసంగించనున్నారు. ఉదయం 8.54 గంటలకు సభ ప్రారంభమై.. ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 8.55 గంటలకు గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ప్రసంగం ముగిసిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడుతుంది. తర్వాత శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement