పైడిపాలెం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత | Farmers stage dharna at Pydipalem project | Sakshi
Sakshi News home page

పైడిపాలెం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

Apr 3 2016 2:13 PM | Updated on Oct 1 2018 2:00 PM

పైడిపాలెం ప్రాజెక్టు వద్ద రైతుల ఆందోళనతో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పైడిపాలెం (వైఎస్సార్ జిల్లా) : పైడిపాలెం ప్రాజెక్టు వద్ద రైతుల ఆందోళనతో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు వాడకంలోకి రాకపోవడంతో ఆ భూముల్లో పంటలు వేశారు రైతులు. పంట చేతికొచ్చేవరకు విద్యుత్ సరఫరా ఇవ్వాలంటూ గతంలో హైకోర్టు స్పష్టం చేసింది.

అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుని వ్యతిరేకిస్తూ.. ఆత్మహత్యలకు పాల్పడతామంటూ పురుగులమందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement