కేసీఆర్‌ను కలిసిన మాజీమంత్రి ధర్మాన | Dharmana Prasada Rao Meets CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కలిసిన మాజీమంత్రి ధర్మాన

Jul 1 2014 11:46 PM | Updated on Aug 14 2018 10:51 AM

కేసీఆర్‌ను కలిసిన మాజీమంత్రి ధర్మాన - Sakshi

కేసీఆర్‌ను కలిసిన మాజీమంత్రి ధర్మాన

ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గ్రీన్‌లాండ్స్‌లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్: ఆంధప్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గ్రీన్‌లాండ్స్‌లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అరగంటపాటు ఆయన కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

తెలంగాణ నూతన రాష్ర్టం ఏర్పడ్డాక, సీఎంగా పదవి చేపట్టిన అనంతరం కేసీఆర్‌ను ధర్మాన కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ధర్మాన మాట్లాడుతూ.. కేవలం మర్యాదపూర్వకంగానే  కేసీఆర్‌ను కలిశానన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement