దేశ రాజధానిలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం ధర్నా చేపట్టింది.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మల దహనం
Feb 15 2016 12:22 PM | Updated on Mar 29 2019 9:31 PM
గుంతకల్లు: దేశ రాజధానిలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం ధర్నా చేపట్టింది. సోమవారం గుంతకలుల్లో సీపీఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు సర్కల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడమే కాక దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement